యూఏఈ:48 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రత
- July 03, 2020యూఏఈ:శుక్రవారం యూఏఈలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం వుంది. కాగా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ చేరుకోవచ్చు. మరోపక్క, అబుదాబీ అలాగే దుబాయ్లలో ఉష్ణోగ్రతలు 41, 42 డిగ్రీల వరకు వుంటుంది. ఓ మోస్తరు వేగంతో గాలులు, కొన్ని చోట్ల దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుండొచ్చు. సాయంత్రం ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు తగ్గుతాయి.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!