ఇద్దరు కువైటీలకు జైలు
- July 03, 2020కువైట్ సిటీ: హ్యామన్ ట్రాఫికింగ్ కేసులో బంగ్లాదేశీ ఎంపీతో లింకులున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కువైటీలకు 21 రోజులపాటు జైలుకు పంపుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయం తీసుకుంది. గత వారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంగ్లాదేశీ ఎంపీకి కస్టడీని 21 రోజులపాటు పొడిగించిన విషయం విదితమే. ఈ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలో మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ అధికారి ఒకర్ని అలాగే మాజీ నేషనల్ అసెంబ్లీ అభ్యర్థిని కూడా జైలుకు పంపారు. ఈ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులకు ప్రమేయం వుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం