సౌదీ అరేబియా: షాపులు, మార్కెట్లలో తనిఖీలు..
- July 04, 2020సౌదీ అరేబియా:పలు మార్కెట్లు, షాపులలో నిబంధనలు పాటించటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. తబుక్ ప్రాంతంలోని పలు రిటైల్ షాపులు, మార్కెట్లు, ఫార్మసిస్, స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోల్ స్టేషన్స్ లలో తనిఖీలు చేపట్టింది. వాస్తవ ధరల కంటే అధిక ధరలకు విక్రయించటం, కృత్రిమ కొరత సృష్టించటం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మొత్తం 1,590 చోట్ల తనిఖీలు చేపట్టగా..నిబంధనలు పాటించని 161 మందికి అక్కడిక్కడే జరిమానాలు విధించారు. అలాగే ఖస్సిమ్ ప్రాంతంలోని షాపులు, మార్కెట్లలో 8,700 చోట్ల తనిఖీలు నిర్వహించి 418 మందికి ఫైన్లు విధించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్