జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం
- July 04, 2020
మనామా:పోలీస్ పెట్రోల్పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులకు కింది న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను, పై కోర్టు సమర్థించింది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు, పోలీసులపై దాడి చేశారు. మోలోటోవ్ కాక్టెయిల్స్తో ఈ దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కింది న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్ నేపథ్యంలో జైలు శిక్ష ఏడేళ్ళకు కుదించబడింది. తాజాగా టాప్ కోర్ట్, నిందితుల జైలు శిక్షను ఏడేళ్ళకు సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







