జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం
- July 04, 2020
మనామా:పోలీస్ పెట్రోల్పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులకు కింది న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను, పై కోర్టు సమర్థించింది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు, పోలీసులపై దాడి చేశారు. మోలోటోవ్ కాక్టెయిల్స్తో ఈ దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కింది న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్ నేపథ్యంలో జైలు శిక్ష ఏడేళ్ళకు కుదించబడింది. తాజాగా టాప్ కోర్ట్, నిందితుల జైలు శిక్షను ఏడేళ్ళకు సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







