జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం
- July 04, 2020
మనామా:పోలీస్ పెట్రోల్పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులకు కింది న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను, పై కోర్టు సమర్థించింది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు, పోలీసులపై దాడి చేశారు. మోలోటోవ్ కాక్టెయిల్స్తో ఈ దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కింది న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్ నేపథ్యంలో జైలు శిక్ష ఏడేళ్ళకు కుదించబడింది. తాజాగా టాప్ కోర్ట్, నిందితుల జైలు శిక్షను ఏడేళ్ళకు సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...







