పద్ధతిలో లేని 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ
- February 03, 2016
నివాశితుల జీవితాలను రక్షించేందుకు, భవనాల భద్రతను పటిష్టపరిచేందుకు క్రమ పద్ధతిలో లేని 864 గృహాలలో 600 ఇళ్ళను క్రమబద్ధీకరణ చేయనున్నట్లు కాపిటల్ గవర్నర్ షికే హిషాం బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల ఖలీఫా వెల్లడించారు. మార్చ్ 2013 లో ప్రారంభమైన ఈ క్రమబద్ధీకరణ పథకం ప్రధాన లక్ష్యం తుది దశకు చేరుకొంది. ఈ క్రమబద్ధీకరణలో పోలీస్ యంత్రంగా శాఖ, కార్మిక మరియు సామాజిక అభివృధ్హి శాఖ, కాపిటల్ ట్రస్ట్ బోర్డు, విద్యుత్ , నీటి నిర్వహణ సంస్థ , సివిల్ డిఫెన్సు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇందులో కీలిక భూమిక పోషించనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









