సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్తో ఓ మల్టీ స్టారర్ చిత్రం
- February 03, 2016
తెలుగు సినీ అభిమానులలో మెగా ఫ్యామిలీతో పాటు, నందమూరి ఫ్యామిలీకు ప్రత్యేక గుర్తింపు ఉండగా,ఈ ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవి కుమార్ చౌదరి తెరకెక్కించనుండగా, కె.ఎస్. రామారావు నిర్మించనున్నారు.పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్తో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎస్. రవికుమార్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంథించిన స్టోరీ లైన్ను సాయి ధరమ్ కు వినిపించగా, ఈ యంగ్ హీరో ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది.ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా పట్టాలెక్కితే ఈ మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమంటూ ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







