ఫేక్ జాబ్స్ అండ్ మ్యారేజెస్: మోసపోయిన 56 మంది యువతులు
- July 06, 2020
రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చేతిలో 56 మంది యువతులు మోసపోయారు. ఓ ఎయిర్లైన్లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిందితుడు వీరిని మోసం చేశాడు. కాగా, అందులో కొందరికి ‘పెళ్ళి’ పేరుతోనూ వల వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్సనల్ ప్రొఫైల్, వ్యక్తిగత ఫొటోల్ని ఆ యువతుల నుంచి రప్పించుకున్నాక, వారిని బ్లాక్మెయిల్ చేశాడు నిందితుడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని, తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







