హజ్ 2020: హెల్త్ ప్రోటోకాల్ జారీ చేసిన సౌదీ అరేబియా
- July 06, 2020
హజ్ 2020 యాత్రీకుల కోసం సౌదీ అరేబియా, కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సుమారుగా 1,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ యాత్ర కోసం అనుమతించనున్నారు. అయితే, హోలీ కాబాని టచ్ చేయడానికి మాత్రం అనుమతించరు. హజ్ యాత్ర సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్క్ తప్పనిసరి. మినా, మజ్దాలిఫా అలాగే అరాఫత్లను సందర్శించేవారిపైనా ఆంక్షలు వుంటాయి. జులై 19 నుంచి ఆగస్ట్ 2 వరకు హజ్ యాత్రకు పై ఆంక్షలతో అనుమతిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









