హజ్ 2020: హెల్త్ ప్రోటోకాల్ జారీ చేసిన సౌదీ అరేబియా
- July 06, 2020
హజ్ 2020 యాత్రీకుల కోసం సౌదీ అరేబియా, కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సుమారుగా 1,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ యాత్ర కోసం అనుమతించనున్నారు. అయితే, హోలీ కాబాని టచ్ చేయడానికి మాత్రం అనుమతించరు. హజ్ యాత్ర సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్క్ తప్పనిసరి. మినా, మజ్దాలిఫా అలాగే అరాఫత్లను సందర్శించేవారిపైనా ఆంక్షలు వుంటాయి. జులై 19 నుంచి ఆగస్ట్ 2 వరకు హజ్ యాత్రకు పై ఆంక్షలతో అనుమతిస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







