హజ్ 2020: హెల్త్ ప్రోటోకాల్ జారీ చేసిన సౌదీ అరేబియా
- July 06, 2020
హజ్ 2020 యాత్రీకుల కోసం సౌదీ అరేబియా, కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సుమారుగా 1,000 మంది డొమెస్టిక్ యాత్రీకుల్ని హజ్ యాత్ర కోసం అనుమతించనున్నారు. అయితే, హోలీ కాబాని టచ్ చేయడానికి మాత్రం అనుమతించరు. హజ్ యాత్ర సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మాస్క్ తప్పనిసరి. మినా, మజ్దాలిఫా అలాగే అరాఫత్లను సందర్శించేవారిపైనా ఆంక్షలు వుంటాయి. జులై 19 నుంచి ఆగస్ట్ 2 వరకు హజ్ యాత్రకు పై ఆంక్షలతో అనుమతిస్తారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







