మహిళను మోసం చేసిన వ్యక్తిపై విచారణ
- July 07, 2020
ఫుజైరా:ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిపై విచారణ జరుగుతోంది. నిందితుడు ఫుజారియా సివిల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. మహిళను మోసం చేసి 1,100,000 దిర్హామ్ లు నిందితుడు దోచుకున్నట్లు కేసు నమోదు చేయబడింది. ఓ తన వద్ద ల్యాండ్ వుందని చెప్పి నిందితుడు మోసానికి పాల్పడ్డాడు. అద్దె రూపంలో మూడేళ్ళకు 200,000 చెల్లిస్తానని కూడా సదరు నిందితుడు నమ్మబలికాడు. ఈ మేరకు 40,000 దిర్హామ్ ల విలువైన చెక్కులను కూడా ఐదింటిని ఇచ్చాడు. అయితే, అక్కడ ఎలాంటి ప్రాజెక్టూ నిర్మించడంలేదని తాను తెలుసుకుని, సదరు వ్యక్తిని సంప్రదిస్తే, తనకు ఇచ్చిన చెక్కులను కూడా బ్యాంకులో వేయకుండా ఆపాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







