మనామా నుంచి శంషాబాద్ బయల్దేరిన ఛార్టర్డ్ ఫ్లైట్
- July 08, 2020
మనామా:బహ్రెయిన్ నుండి శంషాబాద్ కు ఈరోజు ఉదయం 9.45 నిముషాలకు గల్ఫ్ ఎయిర్ ఛార్టర్డ్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు 171 మంది కార్మికులు,మరియు హౌస్ మైడ్స్ పయన మయ్యారు. వీళ్ళందరికీ దగ్గర ఉండి కావలసిన అన్నిరకాల అనుమతులు తీసుకొని బహ్రెయిన్ లోని సోషల్ వర్కర్ వాసుదేవ రావు పంపించారు.ఎన్నో నెలలు నుండి ఉపాధి లేక తిండి లేక బాధపడుతున్న ఎంతో మందికి ఈ విమానంతో వారి సమస్యలకు పరిష్కారం చూపించారు.కొందరి వద్ద టిక్కెట్లకు కూడా డబ్బులు లేకపోతే,పారిశ్రామిక వేత్తలు తో మాట్లాడి,ఐదుగురికి ఉచిత టిక్కెట్లు ఇప్పించటంలో సఫలీకృతులయ్యారు వాసుదేవ రావు. వాళ్ళు సంతోషం తో స్వదేశానికి ప్రయాణ మయ్యారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









