మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
- July 08, 2020
దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఎడారిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని రాయల్ ఓమన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు కుటుంబసభ్యులు అల్ అష్కర ప్రాంతంలోని ఎడారిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలోనే ఆగిపోవటంతో వారు ఎడారిలో ఎటు పాలుపోని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే..విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి వారిని గుర్తించి, ఎడారి నుంచి నలుగుర్ని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే









