మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
- July 08, 2020దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఎడారిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని రాయల్ ఓమన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు కుటుంబసభ్యులు అల్ అష్కర ప్రాంతంలోని ఎడారిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలోనే ఆగిపోవటంతో వారు ఎడారిలో ఎటు పాలుపోని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే..విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి వారిని గుర్తించి, ఎడారి నుంచి నలుగుర్ని సురక్షితంగా రక్షించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ