వెహికిల్ ఇన్సూరెన్స్ ఉల్లంఘనలపై పెనాల్టీస్ జులై 22 నుంచి అమల్లోకి
- July 08, 2020జెడ్డా: సౌదీ అరేబియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్, వాహన యజమానులు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్ని జులై 22 లోగా పొందాలనీ, లేని పక్షంలో జరీమానాలు తప్పవని హెచ్చరించింది. జులై 22 నుంచి వెహికిల్ ఇన్సూరెన్స్ ఉల్లంఘనలపై పెనాల్టీలు పునఃప్రారంభమవుతాయి. కరోనా వైరస్ నేపత్యంలో కొద్ది రోజులపాటు ఈ జరీమానాల నుంచి ఉపశమనం కల్పించిన విషయం విదితమే. ఏదైనా వాహనం ఉల్లంఘనక పాల్పడితే వెంటనే సంబంధిత మెకానిజం ద్వారా వాహనం తాలూకు రికార్డ్స్ పరిశీలించి, ఇన్సూరెన్స్ లేకపోతే జరీమానాలు విధిస్తారు.
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!