వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీస్‌ జులై 22 నుంచి అమల్లోకి

- July 08, 2020 , by Maagulf
వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీస్‌ జులై 22 నుంచి అమల్లోకి

జెడ్డా: సౌదీ అరేబియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, వాహన యజమానులు చెల్లుబాటయ్యే ఇన్స్యూరెన్స్‌ని జులై 22 లోగా పొందాలనీ, లేని పక్షంలో జరీమానాలు తప్పవని హెచ్చరించింది. జులై 22 నుంచి వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ ఉల్లంఘనలపై పెనాల్టీలు పునఃప్రారంభమవుతాయి. కరోనా వైరస్‌ నేపత్యంలో కొద్ది రోజులపాటు ఈ జరీమానాల నుంచి ఉపశమనం కల్పించిన విషయం విదితమే. ఏదైనా వాహనం ఉల్లంఘనక పాల్పడితే వెంటనే సంబంధిత మెకానిజం ద్వారా వాహనం తాలూకు రికార్డ్స్‌ పరిశీలించి, ఇన్సూరెన్స్‌ లేకపోతే జరీమానాలు విధిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com