ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ హోల్డర్స్పై చర్యలు
- July 09, 2020
కువైట్ సిటీ: హై కమాండ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దుష్ప్రచారానికి దిగుతున్నవారిపై కరిÄన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారిని సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించింది. ఉన్నతాధికారులపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయతిస్తున్న కిందిస్థాయి వ్యక్తులెవరైనా వుంటే వారిని ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్) ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. కొందరు అధికారులు, వారి సన్నిహిత వ్యక్తులు ఈ దుష్ప్రచారంలో భాగమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు వేగవంటం చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









