ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ హోల్డర్స్పై చర్యలు
- July 09, 2020
కువైట్ సిటీ: హై కమాండ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దుష్ప్రచారానికి దిగుతున్నవారిపై కరిÄన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారిని సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించింది. ఉన్నతాధికారులపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయతిస్తున్న కిందిస్థాయి వ్యక్తులెవరైనా వుంటే వారిని ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్) ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. కొందరు అధికారులు, వారి సన్నిహిత వ్యక్తులు ఈ దుష్ప్రచారంలో భాగమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు వేగవంటం చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







