మస్కట్ : నిబంధనలు పాటించని షాపుల మూసివేత
- July 09, 2020
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త సూచనలు చేసినా..కొందరు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. దీంతో మస్కట్ మున్సిపాలిటి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు షాపులను, వాణిజ్య కేంద్రాలను మస్కట్ మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. షాపులు, వాణిజ్య కేంద్రాల్లో ఖచ్చితంగా సుప్రీం కమిటీ సూచనలను పాటించాల్సిందేనని మరోసారి అధికారులు హెచ్చరించారు. తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని..ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?