కొత్త ఎమర్జన్సీ మెడికల్ సెంటర్ ప్రారంభం
- July 10, 2020
దోహా:హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), ఇండస్ట్రియల్ ఏరియా శాటిలైట్ ఎమర్జన్సీ డిపార్ట్మెంట్ (ఐఎఎస్ఇడి)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్లో అర్జంట్ కేర్కి సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని డిపార్ట్మెంట్ వెల్లడించింది. తక్కువ తీవ్రత కలిగిన మెడికల్ కేసుల్ని ఈ సెంటర్ డీల్ చేస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోనూ, సమీప ప్రాంతాల్లో వున్నవారికి ఈ సెంటర్ ఉపయోగకరంగా వుంటుంది. హెచ్సి సిస్టమ్ వైడ్ ఇన్సిడెంట్ కమాండ్ సెంటర్ కమిటీ ఛెయిర్ డాక్టర్ సాద్ అల్ కాబి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఇలాంటిదే ఇంకో కేంద్రాన్ని రస్ లఫ్ఫాన్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!