కొత్త ఎమర్జన్సీ మెడికల్ సెంటర్ ప్రారంభం
- July 10, 2020
దోహా:హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి), ఇండస్ట్రియల్ ఏరియా శాటిలైట్ ఎమర్జన్సీ డిపార్ట్మెంట్ (ఐఎఎస్ఇడి)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్లో అర్జంట్ కేర్కి సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని డిపార్ట్మెంట్ వెల్లడించింది. తక్కువ తీవ్రత కలిగిన మెడికల్ కేసుల్ని ఈ సెంటర్ డీల్ చేస్తుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోనూ, సమీప ప్రాంతాల్లో వున్నవారికి ఈ సెంటర్ ఉపయోగకరంగా వుంటుంది. హెచ్సి సిస్టమ్ వైడ్ ఇన్సిడెంట్ కమాండ్ సెంటర్ కమిటీ ఛెయిర్ డాక్టర్ సాద్ అల్ కాబి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఇలాంటిదే ఇంకో కేంద్రాన్ని రస్ లఫ్ఫాన్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







