సల్మాబాద్లో కారులో మృతదేహం
- July 11, 2020
మనామా:54 ఏళ్ళ వ్యక్తి మృతదేహాన్ని ఓ కారులో కనుగొన్నారు. సల్మాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. నార్తరన్ గవర్నరేట్ పోలీస్ ఈ ఘటనపై సమాచారం అందుకోగా, సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ ముందుగా చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. నేరపూరిత చర్య వున్నట్లుగానే ఈ ఘటనపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఈ కేసు విషయమై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







