సల్మాబాద్లో కారులో మృతదేహం
- July 11, 2020
మనామా:54 ఏళ్ళ వ్యక్తి మృతదేహాన్ని ఓ కారులో కనుగొన్నారు. సల్మాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. నార్తరన్ గవర్నరేట్ పోలీస్ ఈ ఘటనపై సమాచారం అందుకోగా, సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ ముందుగా చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. నేరపూరిత చర్య వున్నట్లుగానే ఈ ఘటనపై ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అథారిటీస్, ఈ కేసు విషయమై విచారణ చేపట్టినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









