ఇండియన్స్ రీపాట్రియేషన్ కోసం ఒమన్ నుంచి అదనంగా 34 విమానలు
- July 11, 2020
మస్కట్: ఎయిర్ ఇండియా, 34 అదనపు రీపాట్రియేషన్ విమానాల్ని మస్కట్కి పంపనుంది. వీటి ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కంట్రీస్కి సంబంధించి 200కి పైగా విమాన సర్వీసుల్ని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్ని ఆయా బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?