దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు
- July 11, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా-ఖతార్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి 210 మంది ప్రయాణికులతో శంషాబాద్ చేరుకుంది.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగవ ఫ్లైట్ గత రాత్రి బయలుదేరి శంషాబాద్ చేరుకుంది. ఖతార్ లో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో దోహా లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ తెలుగు సంఘాలు అయినటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ జాగృతి ఖతార్, తెలంగాణ ప్రజా సమితి సహకారంతో ఈ ప్రత్యేక విమానం బయల్దేరుతుంది.
ఈ విమానం ఏర్పాటులో అజీమ్ అబ్బాస్(IBPC ప్రెసిడెంట్),మహేష్ గౌడ(ICBF వైస్ ప్రెసిడెంట్),శివప్రసాద్ కోడూరి,నందిని అబ్బగౌని, సుందరగిరి శంకర్ గౌడ్ గత నెల రోజుల పైగా కృషి చేసారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్









