దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు

- July 11, 2020 , by Maagulf
దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు

దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా-ఖతార్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి 210 మంది ప్రయాణికులతో శంషాబాద్ చేరుకుంది.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగవ ఫ్లైట్ గత రాత్రి బయలుదేరి శంషాబాద్ చేరుకుంది. ఖతార్ లో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో దోహా లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ తెలుగు సంఘాలు అయినటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ జాగృతి ఖతార్, తెలంగాణ ప్రజా సమితి సహకారంతో ఈ ప్రత్యేక విమానం బయల్దేరుతుంది. 

ఈ విమానం ఏర్పాటులో అజీమ్ అబ్బాస్(IBPC ప్రెసిడెంట్),మహేష్  గౌడ(ICBF వైస్ ప్రెసిడెంట్),శివప్రసాద్ కోడూరి,నందిని అబ్బగౌని, సుందరగిరి శంకర్ గౌడ్ గత నెల రోజుల పైగా కృషి చేసారు.

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com