దోహా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు
- July 11, 2020
దోహా:వందే భారత్ మిషన్ లో భాగంగా దోహా-ఖతార్ నుండి హైదరాబాద్ కు గత రాత్రి 210 మంది ప్రయాణికులతో శంషాబాద్ చేరుకుంది.కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో నాలుగవ ఫ్లైట్ గత రాత్రి బయలుదేరి శంషాబాద్ చేరుకుంది. ఖతార్ లో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న వారిని స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవతో దోహా లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ తెలుగు సంఘాలు అయినటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి, తెలంగాణ జాగృతి ఖతార్, తెలంగాణ ప్రజా సమితి సహకారంతో ఈ ప్రత్యేక విమానం బయల్దేరుతుంది.
ఈ విమానం ఏర్పాటులో అజీమ్ అబ్బాస్(IBPC ప్రెసిడెంట్),మహేష్ గౌడ(ICBF వైస్ ప్రెసిడెంట్),శివప్రసాద్ కోడూరి,నందిని అబ్బగౌని, సుందరగిరి శంకర్ గౌడ్ గత నెల రోజుల పైగా కృషి చేసారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







