దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- July 12, 2020
దుబాయ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జయాద్ రోడ్డులో 14 సీటర్ మినీ బస్సు అదుపు తప్పి కుడి వైపు ఉన్న సిమెంట్ బ్యారియర్ ను ఢి కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడటం, మంటలు చెలరేగటం క్షణాల్లోనే జరిగిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పాట్రోలింగ్ వాహనాలను పంపించి సహాయక చర్యలను చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







