దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- July 12, 2020
దుబాయ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జయాద్ రోడ్డులో 14 సీటర్ మినీ బస్సు అదుపు తప్పి కుడి వైపు ఉన్న సిమెంట్ బ్యారియర్ ను ఢి కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడటం, మంటలు చెలరేగటం క్షణాల్లోనే జరిగిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పాట్రోలింగ్ వాహనాలను పంపించి సహాయక చర్యలను చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









