దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- July 12, 2020
దుబాయ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జయాద్ రోడ్డులో 14 సీటర్ మినీ బస్సు అదుపు తప్పి కుడి వైపు ఉన్న సిమెంట్ బ్యారియర్ ను ఢి కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడటం, మంటలు చెలరేగటం క్షణాల్లోనే జరిగిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పాట్రోలింగ్ వాహనాలను పంపించి సహాయక చర్యలను చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







