ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం హాజరు మాత్రమే
- July 13, 2020మస్కట్: మినిస్ట్రీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు. జులై 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఆయా ఉద్యోగులు ఖచ్చితంగా వుండాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, 30 మంది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు