ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం హాజరు మాత్రమే
- July 13, 2020మస్కట్: మినిస్ట్రీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు. జులై 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఆయా ఉద్యోగులు ఖచ్చితంగా వుండాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, 30 మంది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ