అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి
- July 13, 2020మనామా:బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదం ఓ వలస మహిళను బలితీసుకుంది. ఓ ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, 9 వాహనాలతో సివిల్ డిఫెన్స్ టీవ్స్ు, సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నార్తరన్ గవర్నరేట్లోని సనాబిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ళ మహిళ ప్రాణాలు కోల్పోగా 9 మందిని పోలీసులు రక్షించారు. వీరిలో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. మిగతావారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. మహిళను ఆఫ్రికాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!