అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి
- July 13, 2020మనామా:బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదం ఓ వలస మహిళను బలితీసుకుంది. ఓ ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, 9 వాహనాలతో సివిల్ డిఫెన్స్ టీవ్స్ు, సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నార్తరన్ గవర్నరేట్లోని సనాబిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ళ మహిళ ప్రాణాలు కోల్పోగా 9 మందిని పోలీసులు రక్షించారు. వీరిలో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. మిగతావారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. మహిళను ఆఫ్రికాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం