ప్రమాదంలో కువైట్ ఎడ్యుకేషన్
- July 15, 2020
కువైట్ సిటీ:ఎడ్యుకేషనల్ ఇయర్ ఎండింగ్ విషయంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయనీ, పరిస్థితి కొంత ఇబ్బందికరంగా వుందని నేషనల్ అసెంబ్లీ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడింది. కొన్ని ప్రైవేటు స్కూల్స్ పరీక్షలు లేకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, కమిటీ హెడ్ ఎంపీ డాక్టర్ అవద్ అల్ రువైయీ, మినిస్ట్రీ తీరుని ఆక్షేపించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







