ప్రమాదంలో కువైట్ ఎడ్యుకేషన్
- July 15, 2020
కువైట్ సిటీ:ఎడ్యుకేషనల్ ఇయర్ ఎండింగ్ విషయంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయనీ, పరిస్థితి కొంత ఇబ్బందికరంగా వుందని నేషనల్ అసెంబ్లీ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడింది. కొన్ని ప్రైవేటు స్కూల్స్ పరీక్షలు లేకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, కమిటీ హెడ్ ఎంపీ డాక్టర్ అవద్ అల్ రువైయీ, మినిస్ట్రీ తీరుని ఆక్షేపించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







