ప్రమాదంలో కువైట్ ఎడ్యుకేషన్
- July 15, 2020
కువైట్ సిటీ:ఎడ్యుకేషనల్ ఇయర్ ఎండింగ్ విషయంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయనీ, పరిస్థితి కొంత ఇబ్బందికరంగా వుందని నేషనల్ అసెంబ్లీ ఎడ్యుకేషన్ కమిటీ అభిప్రాయపడింది. కొన్ని ప్రైవేటు స్కూల్స్ పరీక్షలు లేకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా, కమిటీ హెడ్ ఎంపీ డాక్టర్ అవద్ అల్ రువైయీ, మినిస్ట్రీ తీరుని ఆక్షేపించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







