షార్జా గవర్నమెంట్: జులై 19 నుంచి 100 శాతం స్టాఫ్
- July 15, 2020
షార్జా:షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం జులై 19 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారని షార్జా డైరెక్టరేట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అలాగే ఎస్హెచ్ఆర్డి ఛైర్మన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, షార్జా ఎమిరేట్స్లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పారు. అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్, ఆ తర్వాత ఆంక్షల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







