షార్జా గవర్నమెంట్: జులై 19 నుంచి 100 శాతం స్టాఫ్
- July 15, 2020
షార్జా:షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టివ్స్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం జులై 19 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారని షార్జా డైరెక్టరేట్ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ అయ్యింది. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అలాగే ఎస్హెచ్ఆర్డి ఛైర్మన్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, షార్జా ఎమిరేట్స్లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయని చెప్పారు. అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్, ఆ తర్వాత ఆంక్షల కారణంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







