మస్కట్:సరైన అనుమతులతో ప్రవాసీయులు ఓమన్ తిరిగి రావొచ్చు
- July 16, 2020
మస్కట్:లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, విద్యార్ధులు ఓమన్ తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయం నుంచి అనుమతి పొందిన వాళ్లంతా ప్రత్యేక విమానాల్లో తిరిగి ఓమన్ రావొచ్చని అధికారులు వెల్లడించారు. లాక్ డౌన్ కు ముందు స్వదేశాలకు వెళ్లిన వారు..ఆఫీసు పనుల నిమిత్తం, వ్యాపార పనుల కోసం విదేశాలకు వెళ్లిన వారు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు..చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్ధులు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి వారు వెంటనే ఆయా దేశాల్లోని ఓమన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తగిన అనుమతులు పొందాలని, అనుమతి తీసుకున్నవారు నిరభ్యంతరంగా ఓమన్ తిరిగి రావొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







