సివిల్ ఐడీ జారీ కోసం రెండు హాల్స్ ప్రారంభించిన పిఎసిఐ
- July 17, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకోసం అలాగే తేలికైన ట్రాన్సాక్షన్స్ కోసం రెండు హాల్స్ని ప్రారంభించింది. ఒకటి వృద్ధుల కోసం ఇంకొకటి స్పెషల్ నీడ్స్ కలిగిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్స్ అవర్స్లో పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ హాల్స్ని ప్రారంభించారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ మాట్లాడుతూ, హెల్త్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అప్రూవల్ కోసం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అలాగే కువైట్ క్రెడిట్ బ్యాంక్ని ఉదయం వేళల్లో సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







