సివిల్ ఐడీ జారీ కోసం రెండు హాల్స్ ప్రారంభించిన పిఎసిఐ
- July 17, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకోసం అలాగే తేలికైన ట్రాన్సాక్షన్స్ కోసం రెండు హాల్స్ని ప్రారంభించింది. ఒకటి వృద్ధుల కోసం ఇంకొకటి స్పెషల్ నీడ్స్ కలిగిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్స్ అవర్స్లో పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ హాల్స్ని ప్రారంభించారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ మాట్లాడుతూ, హెల్త్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అప్రూవల్ కోసం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అలాగే కువైట్ క్రెడిట్ బ్యాంక్ని ఉదయం వేళల్లో సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?