సివిల్ ఐడీ జారీ కోసం రెండు హాల్స్ ప్రారంభించిన పిఎసిఐ
- July 17, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకోసం అలాగే తేలికైన ట్రాన్సాక్షన్స్ కోసం రెండు హాల్స్ని ప్రారంభించింది. ఒకటి వృద్ధుల కోసం ఇంకొకటి స్పెషల్ నీడ్స్ కలిగిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్స్ అవర్స్లో పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ హాల్స్ని ప్రారంభించారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ మాట్లాడుతూ, హెల్త్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అప్రూవల్ కోసం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అలాగే కువైట్ క్రెడిట్ బ్యాంక్ని ఉదయం వేళల్లో సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







