సివిల్ ఐడీ జారీ కోసం రెండు హాల్స్ ప్రారంభించిన పిఎసిఐ
- July 17, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకోసం అలాగే తేలికైన ట్రాన్సాక్షన్స్ కోసం రెండు హాల్స్ని ప్రారంభించింది. ఒకటి వృద్ధుల కోసం ఇంకొకటి స్పెషల్ నీడ్స్ కలిగిన వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వర్కింగ్స్ అవర్స్లో పైన పేర్కొన్న కేటగిరీకి చెందినవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ హాల్స్ని ప్రారంభించారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అహ్మద్ అల్ సబర్ మాట్లాడుతూ, హెల్త్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అపాయింట్మెంట్స్ ఇవ్వబడతాయని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అప్రూవల్ కోసం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ అలాగే కువైట్ క్రెడిట్ బ్యాంక్ని ఉదయం వేళల్లో సంప్రదించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







