యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు
- July 18, 2020
యూ.ఏ.ఈ:విజిట్ వీసాలతో యూఏఈలో ఉన్న పర్యాటకులు దేశం విడిచి వెళ్లేందుకు మరో నెల రోజులు గడువు పెంచింది యూఏఈ. మార్చి 1తో విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఆగస్ట్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చేసిన సవరణల్లో గ్రేస్ పిరియడ్ ను మరో నెల రోజులు పెంచినట్లు ఐడెంటిటి, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ ట్వీట్ చేసింది. యూఏఈలో ఉన్న పర్యాటకులు ఆ లోగా విజిట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని లేదంటే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







