యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు
- July 18, 2020
యూ.ఏ.ఈ:విజిట్ వీసాలతో యూఏఈలో ఉన్న పర్యాటకులు దేశం విడిచి వెళ్లేందుకు మరో నెల రోజులు గడువు పెంచింది యూఏఈ. మార్చి 1తో విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఆగస్ట్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చేసిన సవరణల్లో గ్రేస్ పిరియడ్ ను మరో నెల రోజులు పెంచినట్లు ఐడెంటిటి, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ ట్వీట్ చేసింది. యూఏఈలో ఉన్న పర్యాటకులు ఆ లోగా విజిట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని లేదంటే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు