యూ.ఏ.ఈ:గడువు ముగిసిన విజిట్ వీసాదారులకు మరో నెల రోజులు పెంపు
- July 18, 2020
యూ.ఏ.ఈ:విజిట్ వీసాలతో యూఏఈలో ఉన్న పర్యాటకులు దేశం విడిచి వెళ్లేందుకు మరో నెల రోజులు గడువు పెంచింది యూఏఈ. మార్చి 1తో విజిట్ వీసా గడువు ముగిసిన వారు ఆగస్ట్ 11 నాటికి దేశం విడిచి వెళ్లాలని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చేసిన సవరణల్లో గ్రేస్ పిరియడ్ ను మరో నెల రోజులు పెంచినట్లు ఐడెంటిటి, సిటిజన్ షిప్ ఫెడరల్ అథారిటీ ట్వీట్ చేసింది. యూఏఈలో ఉన్న పర్యాటకులు ఆ లోగా విజిట్ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని లేదంటే దేశం విడిచి వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







