మదీనా మసీదులలో మహిళా కార్మికులను నియమించిన సౌదీ ప్రభుత్వం
- July 18, 2020
రియాద్:మదీనా మసీదులలో మహిళా విభాగాల్లో సేవలు అందించేందుకు కావాల్సిన మహిళా కార్మికులను నియమించింది సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ మహిళా ఉద్యోగులు ఆయా మహిళా విభాగాల్లో తమ విధులు నిర్వహిస్తారని, ప్రార్ధన నిర్వహణ, భక్తుల నియంత్రణలో వీరు తమ సేవలను అందిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త నియమించిన మహిళా కార్మికులు తమ విధులును సమర్ధవంతంగా నిర్వర్తించేలా మంత్రిత్వశాఖ వారికి అవసరమైన చోట్ల పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించటంతో పాటు..ముందస్తు జాగ్రత్త చర్యల నిర్వహణలో సేవలు అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







