ఆపరేషన్ షేర్ కోసం ఎదురుచూస్తోన్న ఎయిర్లైన్స్
- July 18, 2020
కువైట్ సిటీ: కువైట్ ఎయిర్ వేస్, కువైట్ అతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకల్ని అనుమతించనుంది. ఆగస్ట్ 1 నుంచి రోజూ 10,000 మంది ప్రయాణీకులు 100 విమానాలకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్స్ తమ ‘ఆపరేషనల్ షేర్’ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల్ని కువైట్ బంద్ చేసిన విషయం విదితమే. రానున్న రోజుల్లో ఆపరేషన్స్కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?