మస్కట్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్

- July 18, 2020 , by Maagulf
మస్కట్ నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్

మస్కట్:ఒమాన్ లో కరోనా నేపధ్యంలో వివిధ కారణాలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ వాసులను స్వదేశానికి తరలించడానికి  తెలంగాణ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సహకారం తో ఈ రోజు ఛార్టర్డ్ ఫ్లైట్ 180 మంది ప్రయాణికులతో  హైదరాబాద్ కు చేరుకుందని నరేంద్ర పన్నీరు తెలిపారు.ఇందుకు కృషి చేసిన  కేసరాజు రామచంద్రరావు,నరేంద్ర పన్నీరు, అశోక్ తమ్మె, కుమార్ మంచికట్ల,ఎక్కల మధు,హేమంత్,వేమన్ కుమార్, చేని గురువయ్య, రజనీకాంత్, తిరుపతి మరియు కోర్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా ప్రయాణికులు  వారికి  ధన్యవాదాలు తెలిపారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com