ఆస్పత్రిలో చేరిన సౌదీ అరేబియా రాజు సల్మాన్
- July 20, 2020
రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపు(Gal Bladder)తో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. ఆయన సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్గా బాధ్యతలు చేపట్టారు.అనంతరం 2012 లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్గా పని చేశారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీ అరేబియాకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!