అప్పుల బాధతో బహ్రెయిన్ లో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
- July 20, 2020
బహ్రెయిన్: తెలంగాణా లోని జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటపూర్ గ్రామానికి చెందిన పిట్టల నవీన్ ఈనెల 12/7/2020 న అప్పుల బాధలు తట్టుకోలేక ఊరి వేసుకొని చనిపోయాడు. విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపియడం జరిగింది. తన తోటి కార్మికులతో కలివిడిగా ఉండి మన్నలను పొందిన నవీన్ ఇలా అకాల మరణం చెందడం చాలా బాధాకరం అని కంపెనీ యాజమాన్యం తెలిపింది. యాజమాన్యం చొరవతో బహ్రెయిన్ గల్ఫ్ జెఏసి గ్రూప్ సభ్యులు (బండి వేణు గౌడ్, పొన్నం సంతోష్ గౌడ్, నర్సింగ్ తదితరులు) నవీన్ మృతదేహాన్ని తన స్వగ్రామానికి చేర్చడం జరిగింది.
-- రాజేశ్వర్ (మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







