గోయింగ్ బ్యాక్ టు స్కూల్స్: ఎంఓఇహెచ్ఇ అధికారిక ప్రకటన
- July 20, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడుయకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఓఇహెచ్ఇ), 2020-2 అకడమిక్ ఇయర్కి సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది. స్టాఫ్ ఆగస్ట్ 19 నుంచి స్కూళ్ళకు హాజరు కావాల్సి వుంటుందనీ, విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్ళకు హాజరవ్వాల్సి వుంటుందని ఆ ప్రకటలో పేర్కొంది మినిస్ట్రీ. మేల్ మరియు ఫిమేల్ ప్రిన్సిపల్స్ని అటెండెన్స్ ప్లాన్కి సంబంధించి కో-ర్డినేట్ చేసే విషయమై మినిస్ట్రీ ఇంకా వర్క్ చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వుంటుందని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







