లైసెన్స్ లేకుండా ఆయిల్ ఉత్పత్తుల విక్రయం: నలుగురి అరెస్ట్
- July 20, 2020
మనామా:నలుగురు వ్యక్తులు, ఆయిల్ ఉత్పత్తుల్ని ఎలాంటి లైసెన్స్ లేకుండా విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ అరెస్టుల్ని రిపోర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఓ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, సిట్రాలోని ఓ ఫామ్ హౌస్లో డీజిల్ని విక్రయించేందుకు నిందితులు యత్నించారనీ అధికారులు వివరించారు. మరో ఇద్దరు వ్యక్తుల్ని తమ వాహనాల నుంచి డీజిల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







