గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు
- July 21, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రజలకు శుభవార్త చెప్పారు.యూకేలోనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కరోనా కట్టడికోసం ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఆస్ట్రాజెనెక టీకా తొలి దశ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్బంగా పేజ్-1 ఫలితాలను విడుదల చేసిన శాస్త్రవేత్తలు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకూ 1077 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేశామని.. వీరందరిలో సానుకూల ఫలితాలు వచ్చాయని.. ఈ టీకా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఇది సురక్షితమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?