చీటింగ్ ఫిర్యాదులపై కంపెనీపై ప్రశ్నలు
- July 21, 2020
బహ్రెయిన్: ఉమ్ అల్ హసామ్ ప్రాంతంలోని ఓ కంపెనీపై చీటింగ్ ఆరోపణలు నేపథ్యంలో అథారిటీస్ పై ప్రశ్నలు కురిపించడం జరిగింది. జాబ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేసే ఆ కంపెనీపై ఓ ప్రముఖ సోషల్ వర్కర్ స్పందిస్తూ, నేపాల్, బంగ్లాదేశ్, ఉగాండా అలాగే ఆఫ్రికాలోని మరికొన్ని ప్రాంతాలకు చెందిన వలసదారుల్ని సదరు కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్నట్లు అభియోగాలు వచ్చినట్లు చెప్పారు. ఆ సోషల్ వర్కర్, ఎంపీ అమ్మార్ అల్ బన్నాయ్కి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ ఈ కేసు విషయాన్ని సంబంధిత అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా వైరస్ టెస్టింగ్ కోసం ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థపై అథారిటీస్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్ వర్కర్ సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







