నో-మూమెంట్ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు
- July 24, 2020
మస్కట్: రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఎలాంటి డెలివరీ సర్వీసులకు అనుమతి వుండదని కోవిడ్19 సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జులై 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సుప్రీం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నో-మూమెంట్ సమయంలో వివిధ సర్వీసులపై స్పష్టత ఇచ్చింది. డెలివరీ సర్వీసెస్ అంటే వ్యక్తుల మూమెంట్గానే పరిగణిస్తాం గనుక, వాటికి అనుమతి ఇవ్వబోవడంలేదని సుప్రీం కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?