ఇండియా పై బయోవార్ కు జతకలిసిన చైనా-పాకిస్తాన్
- July 25, 2020
న్యూఢల్లీ: చైనా, పాకిస్తాన్ దేశాలు రహస్య బయోవార్(జీవ, రసయనక) ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ క్లాన్ అనే జర్నలిస్ట్ సంచలన కథనంతో విశ్లేషించారు. అయితే వూహాన్లో కరోనాను గుర్తించిన నేపథ్యంలో చైనా సరియైన సమాచారం ఇవ్వలేదని ప్రపంచ వ్యాప్తంగా చైనాపై అనుమానాలు మొదలయ్యాయి. క్లాన్ వెల్లడించిన కథనంలో వూహాన్(చైనా)ల్యాబ్, పాకిస్తాన్ సంయుక్తంగా ఆంత్రాక్స్ (బ్యాక్టీరియా) లాంటి పాథోజెన్స్(వ్యాధి కారకం)ను సృష్టించబోతున్నాయని ఆస్ట్రేలియా జర్నలిస్ట్ తెలిపారు.
మరోవైపు బయో రీసెర్చ్ను పాక్లో రహస్యంగా పరిశోధించడానికి, చైనా ఆర్థికంగా సహకరిస్తుందని తెలిపారు. కాగా సమాజానికి మాత్రం అంటువ్యాధుల పరిశోధన అంటూ చైనా, పాక్ చెప్పబోతున్నట్లు తెలిపారు. అయితే వూహాన్ ల్యాబ్ నిపుణులు పాక్ శాస్త్రవేత్తలకు వైరస్ను ఎలా సృష్టించాలో శిక్షణ ఇవ్వనున్నారని ఆంథోనీ క్లాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







