గవర్నరేట్లలో చెక్ పాయింట్లపై రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టత
- July 25, 2020
మస్కట్: గవర్నరేట్స్ పరిధిలో అంతర్గతంగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. జులై 25 నుంచి ప్రారంభమైన పూర్తి లాక్డౌన్ నేపథ్యంలో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆయా గవర్నరేట్ల పరిధికి సంబంధించి ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రాంతాల్లో మాత్రమే చెక్పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, దర్సయిత్ మరియు హమ్రియాలలో ప్రత్యేకంగా అదనపు చెక్ పాయింట్లను ఏర్పాటు చేయడంలేదని స్పష్టం చేశారు. ఆయా గవర్నరేటర్ల పరిధిలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాట్రోల్ విస్తృతంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?