కార్ల ' ఢీ ' ఎగిసిపడిన మంటలు ఐదుగురికి గాయాలు
- February 05, 2016
' అమ్వాజ్ ' లో ఎదురెదురుగా వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఒక దానినొకటి ' ఢీ ' కొట్టుకోవడంతో మంటలు ఎగిసిపడి అందులో ఉన్న ఐదుగుఋ తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా, ఈ వాహనచోధకులు ఇరువురు బహేరిన్ కు చెందిన యువతులు కావడం గమనార్హం. 5 గురి క్షతగాత్రులలో ఒక యువతీ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రిలొ చేర్పించి వైద్యం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









