కార్ల ' ఢీ ' ఎగిసిపడిన మంటలు ఐదుగురికి గాయాలు

- February 05, 2016 , by Maagulf
కార్ల ' ఢీ ' ఎగిసిపడిన మంటలు ఐదుగురికి గాయాలు

' అమ్వాజ్ ' లో  ఎదురెదురుగా వేగంగా ప్రయాణిస్తున్న కార్లు ఒక దానినొకటి  ' ఢీ కొట్టుకోవడంతో మంటలు ఎగిసిపడి అందులో ఉన్న ఐదుగుఋ  తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా, వాహనచోధకులు ఇరువురు బహేరిన్ కు చెందిన యువతులు కావడం గమనార్హం. 5 గురి క్షతగాత్రులలో ఒక యువతీ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రిలొ చేర్పించి వైద్యం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com