ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645 శాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 3,041 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి-09,విశాఖపట్నం-08,కర్నూల్-06,కృష్ణ-05,నెల్లూరు-05,శ్రీకాకుళం-05,పశ్చిమ గోదావరి-05,చిత్తూర్-04,విజయనగరం-03,అనంతపూర్-02,కడప-02,గుంటూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 43,447 మంది డిశ్చార్జ్ కాగా.. 1041 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి