ఏపీలో కొత్తగా 7,627 మందికి కరోనా పాజిటివ్ కేసులు
- July 26, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 47,645 శాంపిల్స్ ని పరీక్షించగా 7,627 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 3,041 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి-09,విశాఖపట్నం-08,కర్నూల్-06,కృష్ణ-05,నెల్లూరు-05,శ్రీకాకుళం-05,పశ్చిమ గోదావరి-05,చిత్తూర్-04,విజయనగరం-03,అనంతపూర్-02,కడప-02,గుంటూరు-01 మరియు ప్రకాశం-01 మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 93,403 పాజిటివ్ కేసు లకు గాను 43,447 మంది డిశ్చార్జ్ కాగా.. 1041 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 48,915 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?