ట్యాక్సీలు రేపటి నుంచి ప్రారంభం: ఒకే ప్రయాణీకుడితో!
- July 27, 2020
కువైట్ సిటీ:కరోనా లాక్డౌన్ నుంచి ఉపశమన చర్యల్లో భాగంగా మూడో ఫేజ్లోకి ప్రవేశిస్తున్న దరిమిలా మరికొన్ని సడలింపులు ఇచ్చారు. జులై 28 మంగళవారం నుంచి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి ఉపాధి కోల్పోయినవారికి ఇది ఊరటనిచ్చే అంశం. అయితే ట్యాక్సీలలో కేవలం ఒకే ప్రయాణీకుడికి అనుమతి వుంటుంది. ట్యాక్సీ డ్రైవర్కీ, ప్రయాణీకుడికి మధ్య ప్లాస్టిక్ తెర అడ్డంగా వుంటుంది. అయితే, భార్యాభర్తలిరువురూ వేర్వేరు ట్యాక్సీలలో వెళ్ళాలా.? అన్న విషయమై కొంత గందరగోళం వుంది. ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదని ఓ ట్యాక్సీ సంస్థ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?