టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా ..
- February 05, 2016
ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, ఐసీసీ ప్రపంచకప్ టీ 20 టోర్నీలకు భారతజట్టులో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందిప్ పాటిల్ శుక్రవారంముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. పాండే, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లకు ఈసారి చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









