టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా ..
- February 05, 2016
ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, ఐసీసీ ప్రపంచకప్ టీ 20 టోర్నీలకు భారతజట్టులో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. టీ20 టోర్నీలకు ధోనీ సారధిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందిప్ పాటిల్ శుక్రవారంముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జట్టు వివరాలను వెల్లడించారు. పాండే, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లకు ఈసారి చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







