భారతదేశాన్ని సందర్శించనున్న బహ్రెయిన్ ఇండియా సొసైటీ
- February 05, 2016
ఈ నెల 13 వ తీదీ నుండి 18 వ తీదీ వరకు ముంబై లో జరిగే ' మేక్ ఇన్ ఇండియా ' వారోత్సవంలో 'బహ్రెయిన్ ఇండియా సొసైటీ ' పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై , లాంఛనంగా ప్రారంభించనున్నారు. బహెరిన లో ఉన్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా బహెరిన ఇండియా సొసైటీ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలు మద్దతును అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాబోయే దశాబ్ధ కాలంలో భారతదేశం తయారీ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి, డిజైన్, నూతన ఆవిష్కరణలు మరియు స్థిరత్వం తదితర అంశాలపై పరిశీలన, చర్చ జరగనుంది. బహెరిన ఇండియా సొసైటీ లాభాపేక్ష లేని సంస్థ అని రెండు దేశాల మధ్య వ్యాపార మరియు ఆర్ధిక సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు ' బిస్ ' సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









