భారతదేశాన్ని సందర్శించనున్న బహ్రెయిన్ ఇండియా సొసైటీ
- February 05, 2016
ఈ నెల 13 వ తీదీ నుండి 18 వ తీదీ వరకు ముంబై లో జరిగే ' మేక్ ఇన్ ఇండియా ' వారోత్సవంలో 'బహ్రెయిన్ ఇండియా సొసైటీ ' పాల్గొననుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరై , లాంఛనంగా ప్రారంభించనున్నారు. బహెరిన లో ఉన్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా బహెరిన ఇండియా సొసైటీ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలు మద్దతును అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. రాబోయే దశాబ్ధ కాలంలో భారతదేశం తయారీ రంగంలో సాధిస్తున్న అభివృద్ధి, డిజైన్, నూతన ఆవిష్కరణలు మరియు స్థిరత్వం తదితర అంశాలపై పరిశీలన, చర్చ జరగనుంది. బహెరిన ఇండియా సొసైటీ లాభాపేక్ష లేని సంస్థ అని రెండు దేశాల మధ్య వ్యాపార మరియు ఆర్ధిక సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నట్లు ' బిస్ ' సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







