ఏ.పీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

- July 27, 2020 , by Maagulf
ఏ.పీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

అమరావతి:ఏ.పీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకమయ్యారు. సోము వీర్రాజును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోమువీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిమాణాలతో కన్నాను తొలగించి.. ఆయన స్థానంలో సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com