రోడ్లపై తాగు నీరు అమ్మకం: 40 మంది కార్మికుల అరెస్ట్
- July 28, 2020
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో 40 మందికి పైగా కార్మికుల్ని తాగు నీటిని విక్రయిస్తున్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. జులై నెలలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా తాగు నీటి విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మస్కట్ గవర్నరేట్కి సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ టీవ్ు జులై 42 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







