ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు

- July 28, 2020 , by Maagulf
ఏపీలో 24 గంటల్లో 7948 కరోనా కేసులు

అమరావతి:ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 7948.ఏపీలో కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,402కి చేరుకున్నాయి. కాగా.. ఇందులో 49,745 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మరో 56,509 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు కరోనా కాటుకి గురై 58 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1148కి చేరాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com