ఈద్ అల్ అదా: ట్రాఫిక్ విభాగం సర్వసన్నద్ధం
- July 29, 2020
మనామా: ఈద్ అల్ అదా నేపథ్యంలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సర్వసన్నద్ధంగా వుందని ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్రహ్మాన్ బిన్ అబ్దుల్వాహబ్ అల్ ఖలీఫా చెప్పారు. కాంప్రహెన్సివ్ ప్లాన్తో ట్రాఫిక్ విభాగం సిద్ధంగ ఆవున్నట్లు చెప్పారాయన. అన్ని ప్రముఖ రోడ్లపైనా ట్రాఫిక్ పెట్రోల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రోడ్ వినియోగదారులు, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడరాదని పిలుపునిచ్చారు. సైక్లిస్టులు, మోటర్సైకిల్ రైడర్స్, ఇతరులతో తగిన దూరం పాటించాలని, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్త్రతలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







